గల్లంతైన బాలుడు శవం లభ్యం
జోగులాంబ గద్వాల 8 మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్. మండలం,అమరవాయి గ్రామంలో ఈతకని వెళ్లిన జయరాజు అనే బాలుడు బావిలో గల్లంతైన ఘటనలో బాలుడు శవం లభ్యమైంది...గల్లంతైన కొద్దిసేపటికే మల్దకల్ పోలీసులు సంఘటన స్థలానిఖి చేరకుని బాలుడి ఆచూకీ కోసం గజ ఈతగాల్లు,ఫైర్ సిబ్బంది సహయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ బాలుడు శవమై కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి...పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రకి తరలించారు.. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.