కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ వై మండల నాయకులు గూడెపు నరేష్

Dec 2, 2025 - 19:30
 0  10
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ వై మండల నాయకులు గూడెపు నరేష్

 అడ్డగూడూరు01 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా  పట్టణ బిఆర్ఎస్ వై పట్టణ అధ్యక్షులు గూడెపు నరేష్ మునుగోడు నియోజకవర్గ శాసన సభ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సరోత్తం రెడ్డి గార్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవికాల్వ మాజీ సర్పంచ్ నారగొని అంజయ్యా,గూడెపు నాగరాజు,కప్పల రాజేష్ ,షకీల్ గార్లు పాల్గొనడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333