కరెంట్ షాక్ తో గొర్రె మృతి

Jul 1, 2024 - 20:10
 0  9
కరెంట్ షాక్ తో గొర్రె మృతి

అడ్డగూడూరు0 1జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్::- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌల్లరామారం గ్రామానికీ చెందిన శీల యాదయ్య అనే రైతు యొక్క గొర్రె వారి ఇంటి సమీపంలో ఉన్న సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారం ఎర్త్ వైరు తగిలి సోమవారము ఉదయం మృతి చెందింది.దీని విలువ  రూ.15 వేల వరకు ఉంటుందని రైతు గోడు వెళ్లబోసుకున్నారు. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని  బాధిత రైతు గ్రామస్తులు కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333