అనిరెడ్డి పద్మ అంతిమ యాత్రలో పాల్గొని నివాళులు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
తెలంగాణ వార్త వేములపల్లి మార్చి 27 : వేములపల్లి గ్రామ మాజీ లిఫ్ట్ ఛైర్మన్ అనిరెడ్డి శేఖర్ రెడ్డి సతీమణి అనిరెడ్డి పద్మ మొన్న సూర్యాపేట జిల్లా అనంతగిరి వద్ద రోడ్డు ప్రమాదములో మరణించిన విషయం తెలిసిందే, కాగా ఈ రోజు వారి అంతిమ యాత్ర వేములపల్లి లోని వారి స్వగృహము నుంచి మొదలైందిఈ అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు మరియు తిప్పన విజయసింహ రెడ్డి పాల్గొని అనిరెడ్డి పద్మ పార్ధివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, యడవెల్లి శ్రీనివాస రెడ్డి, పాలుట్ల బాబయ్య, చిర్ర మల్లయ్య యాదవ్, అంగోతు హాతీరాం నాయక్, కట్టా మల్లేష్ గౌడ్, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, ఎండి. షోయబ్, దైద జాన్సన్, యర్రమళ్ళ దినేష్, అలగుబెల్లి గోవింద రెడ్డి, అమరారపు తిరుమలేశ్, పుట్టాల పౌల్, రవీందర్ నాయక్, పందిరి శ్రీనివాస్ మరియు అనిరెడ్డి శేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు..