Telangana Vaartha Jun 11, 2026 0 40
Telangana Vaartha Apr 26, 2026 0 26
Telangana Vaartha Apr 18, 2026 0 31
Telangana Vaartha Apr 14, 2026 0 25
Telangana Vaartha Apr 12, 2026 0 26
Telangana Vaartha Jun 21, 2026 0 2
Telangana Vaartha Mar 24, 2026 0 41
Telangana Vaartha Mar 24, 2026 0 34
Telangana Vaartha Mar 24, 2026 0 25
Telangana Vaartha Feb 27, 2026 0 33
Telangana Vaartha Jun 13, 2026 0 10
Jujjuri saidulu May 3, 2026 0 67
Jujjuri saidulu Jan 26, 2026 0 35
A Sreenu Jan 9, 2026 0 56
RAVELLA Aug 5, 2025 0 122
Telangana Vaartha Jun 21, 2026 0 1
G.THIMMA GURUDU Jun 20, 2026 0 2
Telangana Vaartha Jun 15, 2026 0 8
G.THIMMA GURUDU Jun 15, 2026 0 31
G.THIMMA GURUDU Jun 12, 2026 0 17
Telangana Vaartha Jun 16, 2026 0 6
Telangana Vaartha Jun 15, 2026 0 6
Telangana Vaartha Jun 12, 2026 0 5
Telangana Vaartha Jun 9, 2026 0 9
Alli Prashanth kumar May 15, 2026 0 18
Telangana Vaartha May 3, 2026 0 18
Telangana Vaartha Apr 27, 2026 0 18
RAVELLA Mar 31, 2026 0 28
Telangana Vaartha Mar 16, 2026 0 26
RAVELLA Feb 20, 2026 0 43
Telangana Vaartha Jun 20, 2026 0 2
Telangana Vaartha Jun 20, 2026 0 1
Telangana Vaartha Jun 21, 2026 0 0
Telangana Vaartha Jun 19, 2026 0 3
Telangana Vaartha Jun 19, 2026 0 5
G.THIMMA GURUDU Jun 19, 2026 0 24
Join our subscribers list to get the latest news, updates and special offers directly in your inbox
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ రైతులను దగా చేస్తున్న రైస్ మిల్లర్లు వ్యవసాయ అధికారులు తేమ పరీక్షించినా రైస్ మిల్లర్లు తిరకాసు. క్వింటాల్లో ధాన్యం నష్టపోతున్న రైతులు.. అధికారులు ఆదేశాలు బేఖాతరు. *ఆత్మకూరు ఎస్..* రైతు ముంగిట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అంటూ చెప్పుకుంటున్న ప్రభుత్వాలు, అధికారులు రైస్ మిల్డర్ల దోపిడీని అరికట్టలేని పరిస్థితిలో ఉన్నారు. నెలలు తరబడి ఐకెపి కేంద్రాల్లో ధాన్యం అరబోసి వ్యవసాయ అధికారులు తేమశాతం పరీక్షించి ధ్రువీకరించాక ఐకెపి నిర్వాహకులు కాంటాలు వేసి లారీలతో రైస్ మిల్లుకు తరలించినా రైస్ మిల్లర్లు దాన్యంలో తేమ ఉందంటూ ధాన్యం లో కోత పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని పాతర్లపాడు ఐకెపి కేంద్రం నుండి తేమ శాతం పరీక్షించాక కాంటాలు వేసి 9వందల బస్తాల ధాన్యం లారీలో మంగళ వారం జనగాం మహాలక్ష్మి రైస్ మిల్ కు పంపించారు. ధాన్యం లో తేమ ఉన్నదంటూ, కొంతతాలు, ఉందంటూ మళ్ళీబస్తా కు అరకేజి తరుగంటూ రైతుల ను వేదిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రం లో క్వాలిటీ వచ్చిన ధాన్యం కాంటాలు వేసినప్పటికీ లోడు తో వెళ్ళిన ధాన్యం ను తేమ, తాలు అంటూ మిల్లు యజమాని వేధిస్తున్నారని ఆరోపించారు.ఒక రోజు మొత్తం ధాన్యం దిగుమతి చేయకుండ ఇబ్బందుల కు గురి చేశారని తెలిపారు.అధికారులు చెప్పినా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న రైస్ మిల్లర్లు ధాన్యం లో కోత పెట్టేందుకు క్వింటాల కొద్ది అక్రమంగా అడుగుతున్నారని లారీకి 5నుండి 6క్వింటాల ధాన్యం అదనంగా అడుగుతున్నారని ఆరోపించారు.రైతుల ను ఐకెపి లో 40 కేజీ లకు గాను 41 కేజీలు తూకం వేసి పంపారు. మళ్ళీ రైస్ మిల్లర్లు దాన్యంలో కోత విధించడం తో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉన్నతాధికారులు కలుగచేసుకుని మిల్లర్ల ఆగడాలు ను అరికట్టాలని వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ఉప్పలయ్య, బాలస్వామి డిమాండ్ చేస్తున్నారు. *Apm మంజుల వివరణ..* పాతర్ల పహాడ్ ఐకెపి కేంద్రాల్లో ధాన్యం తేమ తాలు పరీక్షలు చేసి పంపామని మిల్లర్లు రైతుల ను సతాయిస్తున్నారని ఐకెపి నిర్వాహకులను మిల్లు వద్దకు పంపి సమస్య పరిష్కారం చేస్తామని వివరణ ఇచ్చారు.
Jujjuri saidulu Aug 1, 2025 0 16
RAVELLA Dec 20, 2024 0 65
Telangana Vaartha Feb 24, 2026 0 21
జేరిపోతుల రాంకుమార్ May 23, 2026 0 1855
జేరిపోతుల రాంకుమార్ May 25, 2026 0 1639
జేరిపోతుల రాంకుమార్ May 24, 2026 0 1610
జేరిపోతుల రాంకుమార్ May 24, 2026 0 1280
జేరిపోతుల రాంకుమార్ May 21, 2026 0 1172
Telangana Vaartha Jun 20, 2026 0 3