జోగి ఏందయ్యా ఇక్కడ నీ యాగి మైలవరం ప్రజలారా తస్మాత్ జాగ్రత్త

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి :- జోగి ఏందయ్యా ఇక్కడ నీ యాగీ
రాజశేఖర్ రెడ్డి శిష్యుడినంటూ సిగ్గు లేకుండా ఎంది బాబూ నీ ఉత్తర కుమార్ ప్రగల్భాలు
నేను పుట్టిన గెడ్డంటూ రంకెలు వెయ్యడం కాదయ్యా మంత్రిగా నియోజకవర్గ ప్రజలకు ఏమి చేశావో చెప్పవయ్యా జోష్యేంద్ర..పైసా కొట్టకుండా ఉపాధేమైనా కల్పించావయ్య.. నిన్న మైలవరంలో జరిగిన సమావేశంలో నీ కార్యకర్తలకు మైక్ ఇచ్చావ్ ఏ ఒక్కరైనా జోగేంద్ర నా కుటుంబాన్ని ఆదుకున్నాడని చెప్పగలిగారా...?వాళ్ళు మాట్లాడుతుంటే మైక్ ఎందుకు లాక్కున్నావ్
మైలవరం ప్రజలారా తస్మాత్ జాగ్రత్త
రామ రాజ్యంలోకి రావణ సైన్యం దిగింది.
2009లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వైస్ విజయమ్మా నీ పొట్టన జగన్మోహన్ రెడ్డి ఎలా పుట్టాడమ్మ అని నీచమైన పదజాలాలతో జగన్ పై తీవ్ర వాఖ్యలు చేసి అడ్డంగా దోచుకోలేదా జోగేంద్ర నీచేంద్ర.
కాంగ్రెస్ పార్టీలో నమ్మకంగా ఉంటూ దోచుకొన్నంత దోచుకొని వైసీపీలోకి ఎందుకు మారావ్ యాగీ దీన్నేమంటారు మరి తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దటం కాదా జోష్యేంద్ర
విద్వేషాలు,విద్వాంసాల జోగి
ఇన్నాళ్లు ఎక్కడ నీ యాగీ
ఎవరైనా నీ తప్పులు ప్రశ్నిస్తే వారిని మనుషులు పంపి కిడ్నాప్ చేసి తీసుకురమ్మని హుకుం జారీ చేస్తావు. అలా చేయమని మీ రావణాసురుడు( వైయస్ జగన్మోహన్ రెడ్డి )చెప్పినారా
ఎక్కడ చూసినా తన కబ్జాలు కోసం దౌర్జన్యాలు, గోడవలు, అల్లర్రలతో కార్యక్తలను రెచ్చకొట్టి బలిజేయడమే తప్పా..నీ వాల్ల వరిగేదేముంది నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను బలి పశువులను చెయ్యడం తప్పాపిచ్చి కుక్కలా మొరగడం. కాదయ్య కాస్త సిగ్గుండాలయ్య
నీ కుమారుడి (మన బాబు)అమెరికాలో సంపాదన నీకు చాలక అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచిపెట్టేందుకా జోష్యేంద్ర ఎన్నికల ప్రచారం పేరుతో నీ కుమారుడిని రాజకీయాల్లోకి దింపావు... నీ కుమారుడుపై ఎందుకు కేసు పెట్టారో ప్రజలందరికీ తెలియదంటావా అమాయక చక్రవర్తి జోష్యేంద్ర.. అక్రమ దోపిడీ మైకంలో కరుణ, దయ, మంచితనం, మానవత్వం, ప్రేమ, జాలి లేకుండా కన్న కుమారుడికే (బాబు)భవిష్యత్తు లేకుండా నివ్వే బలి చేశావని, అ శాపం ఖచ్చితంగా నీకు తగులుదుందని రాష్ట్రమంతా కోడై కూస్తుంది జోష్యేంద్ర...
ఎంటి నీ దోపిడీలకు ప్రజలు అండగా ఉండాలా... వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నీ కుటుంబ సభ్యులా...మొన్న వరదల్లో నష్టపోయిన వందల కుటుంబాలు రోడ్డున పడుతుంటే పోయ్యిలో పడుకున్నావా జోష్యేంద్ర.
ఇప్పుడు మైలవరం నియోజకవర్గ ప్రజలపై ఎక్కడ లేని ప్రేమ పొంగుకొస్తుంది జోష్యేంద్ర.... గతం గురించి మాట్లాడవద్దా.. నాయకులు చేసిన తప్పిదాలు ఎత్తి చూపవద్దా....తాజాగా ఇప్పుటి నుంచి ఎలా దోచుకోవాలో సలహాలు సూచనలు ఇవ్వాలా నిన్ను ఎవరు నమ్ముతారయ్య జోష్యేంద్ర... నీ పనితీరు.. నీ భాగోతాలు అందరికీ తెలుసయ్య ..*ఒకరిని విమర్శించే ముందు నీ కింద నలుపు చూసుకో జోష్యేంద్ర....
నీ భాగోతాల చరిత్ర పూర్తి స్థాయిలో త్వరలో తెలియజేస్తాం....నోరు అదుపులో పెట్టుకో జోష్యేంద్ర
*ఇకనైనా నీ పద్ధతులు మార్చుకొని బుద్ధిగా ప్రజాసేవ చేసుకో. లేదా రాజకీయాలనుంచి వైదొలుగు. లేదు నా పద్ధతి మార్చుకోను అంటే ప్రజలే నిన్ను తన్ని తరిమేస్తారు నియోజకవర్గం నుంచి ఖబర్దార్ జాగ్రత్త*
*నువ్వు గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణాప్రసాద్ గారి మీద అబాండాలు వేసే ముందు ఒకటి గుర్తుంచుకో అందరూ కూడా ఆయనలాగా మంచి వాళ్ళు అయి ఉండరు*
*అవును ఏంటి అంటున్నావ్ ఒక్కొక్క మండలానికి 20 మంది సోషల్ మీడియా కార్యకర్తలను ఏర్పాటు చేస్తున్నావా.*
*నువ్వు మండలానికి 20 కాదు 100 మందిని అంటే 5 మండలాలకు 500 మందిని ఏర్పాటు చేసిన మా గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి కాలి చీటికిన వేలు మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేవు*
*నువ్వు ఎలాంటి వాడివో మైలవరం నియోజకవర్గ ప్రజలకు తెలుసు అందుకే ఒకసారి మైలవరం నియోజకవర్గంలో పోటీ చేస్తే తన్ని తరిమేశారు*
*బి. మల్లి( వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*