శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న అదనపు కలెక్టర్.

Jun 16, 2024 - 20:49
Jun 16, 2024 - 22:00
 0  8
శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న అదనపు కలెక్టర్.

జోగులాంబ గద్వాల 16 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా ఆదివారం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర  స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికే ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో పూజలు నిర్వహించి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State