వైద్యులు సమయ పాలన పాటించి గ్రామస్థులకు అందుబాటులో ఉండాలి:జెడ్పి చైర్ పర్సన్

Mar 16, 2024 - 19:31
 0  40
వైద్యులు సమయ పాలన పాటించి గ్రామస్థులకు అందుబాటులో ఉండాలి:జెడ్పి చైర్ పర్సన్
వైద్యులు సమయ పాలన పాటించి గ్రామస్థులకు అందుబాటులో ఉండాలి:జెడ్పి చైర్ పర్సన్

జోగులాంబ గద్వాల 16 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్ పల్లె దవాఖాన లో వైద్యులు సమయ పాలన పాటించి గ్రామస్థులకు అందుబాటులో ఉండాలి జెడ్పి చైర్ పర్సన్ సరిత అన్నారు.శనివారం మల్దకల్ మండల పరిధిలోని పాల్వాయి గ్రామం లోని పల్లె దవాఖాన మరియు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత సందర్శించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... రోగుల అందజేసే మెడిసిన్ తనిఖీ చేయడం జరిగింది.వైద్యులు ప్రతిరోజు సమయ పాలన పాటించి గ్రామస్థులకు అందుబాటులో ఉండాలని ఆమె డాక్టర్ నవీన్ కు సూచించారు.వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్వాల రాజశేఖరరెడ్డి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, నాగేంద్ర యాదవ్,భాస్కర్ రెడ్డి,పెద్దపల్లి శివ,డి.ఆర్ ముని,రామకృష్ణ, కుమార్ రెడ్డి,రవి,ఉల్వ నరసింహులు,చంద్రన్న,శివయ్య,రవి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333