రైతులకు శుభవార్త 10 పత్తి గింజల ప్యాకెట్లు ఉచితం
తిరుమలగిరి 14 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిసర ప్రాంత రైతులకు హై డెన్సిటీ పత్తి సాగు చేసే రైతులకు ప్రభుత్వం 10 ప్యాకెట్లు పత్తి విత్తనాలు ఉచితంగా పంపిణీ చేస్తాం అని ఏవో నాగేశ్వరరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు ఆసక్తి గల రైతులు వెంటనే ఫోన్ లో సంప్రదించగలరు తిరుమలగిరి క్లస్టర్ ఏ ఈ ఓ మహిత-9492390223. జలాల్పురం క్లస్టర్ ఏఈఓ భవ్య-7815961840