మావోయిస్టులు పెట్టిన మందు పాతర కు ఒకరు మృతి

Jun 3, 2024 - 20:14
 0  3
మావోయిస్టులు పెట్టిన మందు పాతర కు ఒకరు మృతి

మావోయిస్టులు పెట్టిన మందు పాతర కు ఓ వ్యక్తి మరణించాడు. తెలిసిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల గ్రామంలో ఈ ఘటన కలకలం రేపు తోంది. కట్టెలు కొట్టేందుకు ఈరోజు ఐదుగురు వ్యక్తులు అడవికి వెళ్లారు.  ఆ సమయంలో ప్రెజర్ బాంబు పేలడంతో  ఏసు అనే వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురు చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.  దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333