పలు గ్రామాలలో ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మందల సామేల్

Oct 22, 2025 - 19:34
 0  3
పలు గ్రామాలలో ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మందల సామేల్

అడ్డగూడూరు 22 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పరిధిలోని  గ్రామాలలో ధర్మారం, చౌళ్ళరామారం,కోటమర్తిగ్రామాలలో ఐకెపి సెంటర్లను తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళారుల మాయ మాటలు నమ్మి  మోసపోవద్దని రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.ప్రభుత్వం ధర ప్రతి ఒక కింటాకి 2389 రు"చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,ఎంపీడీవో శంకరయ్య,ఎమ్మార్వో శేషగిరిరావు,ఏపీఎం కళావతి,సింగల్ విండో చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ,పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి,రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలేoల సైదులు మోత్కూర్ మార్కెట్ డైరెక్టర్లు బలేoల విద్యాసాగర్,చిత్తలూరు సోమయ్య,కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వెల్దేవి గ్రామశాఖ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య,ఆజింపేట గ్రామశాఖ అధ్యక్షుడు బొమ్మగాని సైదులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333