నేటి నుంచి 15 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు 

Jun 13, 2026 - 19:33
 0  2
నేటి నుంచి 15 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు 

హైదరాబాద్‌ సిటీ: హుస్సేన్‌సాగర్‌ సర్‌ప్లస్‌ నాలాపై కొత్త వంతెన ఏర్పాటు సందర్భంగా ఈనెల 13 నుంచి 15 వరకు ఆయా ప్రాంతాల్లో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని నగర జాయింట్‌ కమిషనర్‌ ట్రాఫిక్‌ జోయల్‌ డేవిస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హిమాయత్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ నుంచి ఇందిరాపార్కు వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తామన్నారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333