ద్యుత్ షాక్ తో రైతు మృతి...

May 26, 2024 - 20:56
May 26, 2024 - 20:57
 0  54
ద్యుత్ షాక్ తో రైతు మృతి...

జోగులాంబ గద్వాల26 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో ఘటన.నిన్న సాయంత్రం పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేయబోతుండగా విద్యుత్ షాక్... రెండు గంటల తర్వాత విగత జీవిగా పడిఉన్న కర్వ భీమన్న తండ్రి హనుమంతుని చూసుకున్న రైతు కుటుంబ సభ్యులు ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State