ఏపీలో కొండెక్కిన ఉల్లిధర

Oct 3, 2024 - 21:00
 0  1
ఏపీలో కొండెక్కిన ఉల్లిధర

ఏపీలో నేడు సామాన్యులు ఉల్లిపాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో ఉల్లిధర రూ.70 దాటేసింది. దాంతో రోజురోజుకు ధర పెరుగుతుండడంతో సామాన్యుల నడ్డి విరుస్తోంది. మూడునెలల క్రితం రూ.25 పలికినధర నేడు మూడింతలు పెరిగింది. కొత్త పాయలు రూ.60, పాత పాయలు రూ.70కి విక్రయిస్తున్నారు. వరుసగా పండుగలు, శుభ కార్యాలు ఉండడం తో మరింత పెరిగే సూచనలు కనిపిస్తాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333