ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అప్డే
మందకొడిగా సాగుతున్న కౌంటింగ్.....
నిన్న ఉదయం 8 గం.కు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ....
ఇప్పటివరకు 4 రౌండ్ లలో రెండు రౌండ్ లు పూర్తి...
అధికారులకు తలనొప్పిగా చెల్లని ఓట్లు....
చెల్లని ఓటు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులు, ఏజెంట్ల మధ్య చోటుచేసుకుంటున్న వాగ్వాదం....
ఆ క్రమంలోనే కౌంటింగ్ కు ఆలస్యం....
పట్టభద్రులకు అవగాహన లోపం తో అత్యధికంగా నమోదవుతున్న చెల్లని ఓట్లు....
జై జై అని కొందరు. . ఐ లవ్ యూ అంటూ మరి కొందరు...బ్యాలెట్ పేపర్ తిరగేసి అంకెలు వేసిన ఇంకొందరు.....
ఇలా అవగాహనా రాహిత్యం తో ఓటు వేసిన కొంత మంది పట్టభద్రులు.