58వ జాతీయ  గ్రంథాలయ వారోత్సవాలు 

Nov 19, 2025 - 18:38
 0  4
58వ జాతీయ  గ్రంథాలయ వారోత్సవాలు 
58వ జాతీయ  గ్రంథాలయ వారోత్సవాలు 
58వ జాతీయ  గ్రంథాలయ వారోత్సవాలు 

 జోగులాంబ గద్వాల 19 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు. ఆదేశాలతో (బుధవారం ) నాడు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో  విద్యార్థినిలకు ముగ్గుల పోటి కార్యక్రమం నిర్వహించారు

    ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి. పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అందరినీ ప్రశంసించారు విద్యార్థులు కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులని కొనియాడారు.

  ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు వివిధ స్కూల్ ఉపాధ్యాయులు, ప్రగతి విద్యానికేతన్  స్కూల్, కాకతీయ టెక్నో స్కూల్, విశ్వేశ్వరయ్య మెమోరియల్ హై స్కూల్, శారద హైస్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, విద్యార్థినీలు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333