సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్ నోటీసులు

వైఎస్ వివేకా హత్య కేసు సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారంటూ ఈనెల 18న సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపిన సీఐ శంకరయ్య అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్న సీఐ శంకరయ్య