చెక్ పోస్ట్  కార్యాలయం ఆఫీసుకు నల్ల రంగు వేస్తున్న సిబ్బంది

Oct 22, 2025 - 19:36
 0  12
చెక్ పోస్ట్  కార్యాలయం ఆఫీసుకు నల్ల రంగు వేస్తున్న సిబ్బంది

జోగులాంబ గద్వాల 22 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మానవపాడు. మండలం...జల్లాపూర్ స్టేజి సమీపంలో జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన బార్డర్ చెక్ పోస్ట్ ను రాష్ట ప్రభుత్వ నిర్ణయం మేరకు మూసి వేసిన అధికారులు... కార్యాలయం ఆఫీస్ బోర్డు కు నల్ల రంగు పూయించిన ఆర్టిఏ అధికారులు...

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333