పురాతన బావిని పరిరక్షించండి 

Jan 29, 2026 - 19:31
 0  7
పురాతన బావిని పరిరక్షించండి 

జోగులాంబ గద్వాల 29 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్. మండలం పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో గల పురాతన రాతి కట్టడం బావిని పరిరక్షించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. గతంలో ఇక్కడ తపస్సు చేసి స్వామివారికి పూజలు నిర్వహించిన శ్రీ శేషదాసులు నిత్యం ఈ బావిలోనే స్నానం చేసి ఆంజనేయ స్వామి అభిషేకాలు నిర్వహించేవారు అని అట్టి పవిత్రమైన బావిని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులో తీసుకురావాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333