పదవ తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు ఎమ్మెల్యే

Apr 30, 2024 - 20:11
 0  26

జోగులాంబ గద్వాల 30 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల.  ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలను విడుదల చేయడం జరిగింది. గద్వాల నియోజకవర్గంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ఇంటర్ మీడియట్ దశ మీ జీవితంలో మలుపు తిరిగే దశ మంచి మార్గం వైపుగా వెళ్ళాలి చెడు వ్యసనాలకు బానిసలూ కాకుండా జీవితంలో ఒక లక్ష్యం నిర్ణహించుకొని లక్ష్యం సాదించే దిశగా భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదిగేవిధంగా నిర్ణయం తీసుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొనే విదంగా  ఉన్నతమైన చదువులు చదివి గద్వాల ప్రాంతానికి, మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ....


           మీ...
శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 
ఎమ్మెల్యే, గద్వాల*

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333