ఉద్యోగం లేదని మనస్థాపంతో నిరుద్యోగి ఆత్మహత్య
నిజామాబాద్ - సిరికొండ మండలంలొని గడ్కోల్ గ్రామానికి చెందిన దొమ్మటి నితిన్(27), ఎంబీఏ పూర్తి చేసి, ఇప్పటి వరకు ఉద్యోగం లభించకపోవడంతో బాధతో అటవీ ప్రాంతంలో చెట్టుకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య
మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు