1లక్ష రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే . 

Jun 12, 2024 - 21:58
Jun 12, 2024 - 22:01
 0  7
1లక్ష రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే . 

జోగులాంబ గద్వాల 12 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల పట్టణం వేదనగర్ కు చెందిన సి. శ్రీనివాసులు R/o సి. హనుమంతు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మంజూరు అయిన 1లక్ష రూపాయల LOC లెటర్ ను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి . చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ ఈరన్న గౌడ్, వేణు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State