వార్డులో ట్యాంకర్ల ద్వారా మంచి నీరు సరఫరా
జోగులాంబ గద్వాల 7మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూరు. పురపాలక పట్టణంలోని 8వ వార్డు న్యూప్లాట్స్ కాలనీలో ప్రజలకు నీటి కొరత ఏర్పడడంతో_ వార్డు కౌన్సిలర్ పద్మావతి సుందర్ రాజు ట్యాంకర్ల ద్వారా కాలనీకి నీటిని సరఫరా చేయించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుందర్ రాజు పాల్గొన్నారు.