పదో తరగతి విద్యార్థుల వీడ్కోల వేడుక      

Mar 11, 2026 - 20:17
 0  0
పదో తరగతి విద్యార్థుల వీడ్కోల వేడుక      
పదో తరగతి విద్యార్థుల వీడ్కోల వేడుక      

    గోదావరిఖని, రామగుండం ప్రతినిధి, మార్చి 11: గోదావరిఖనిలోని కృష్ణవేణి పాఠశాలలు బృందావన్ గార్డెన్ లో బోన్ వెయాజ్  డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్  శ్రీనివాస్ రెడ్డి మరియు కరస్పాండెంట్  మంజుల శ్రీనివాస్ రెడ్డి ని  కృష్ణవేణి విద్యాసంస్థల ప్రధాన ఉపాధ్యాయుల రాజిరెడ్డి (ఎం.కె.టి.ఎస్)
 సత్యనారాయణ (అడ్డగుంటపల్లి), సిరాజ్ బేగ్ (ఎన్టి.పి.సి), శైలజ  (అయాన్) మరియు అకాడమిక్ ప్రిన్సిపాల్ అయినటువంటి రామకృష్ణ  స్వాగతం పలకారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా దీప ప్రార్థనతో ప్రారంభించడం జరిగినది. ఫేర్వెల్ డే ప్రాముఖ్యత గురించి  పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పదోతరగతి వీడ్కోలు సమావేశము విద్యార్థులకు ఎంతో ముఖ్యమైనదేని ఈ కార్యక్రమంలో విద్యార్థులు తన చిన్ననాటి స్మృతిలను గుర్తు చేసుకుంటారు అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులు తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించి దీవెనలు తీసుకోవడం జరిగింది. తదంతరం విద్యార్థులు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333