పదో తరగతిలో 93.93% ఉత్తీర్ణత

Apr 29, 2026 - 19:46
 0  6
పదో తరగతిలో 93.93% ఉత్తీర్ణత

పదో తరగతి ఫలితాల్లో గద్వాల జిల్లా 93.93 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 29వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 8,037 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, బాలురు 3,548 మంది, బాలికలు 4,001 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాసైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333