జూరాల ప్రాజెక్టు వద్ద కనిపించిన హెచ్చరిక బోర్డు 

Aug 1, 2024 - 20:24
 0  4
జూరాల ప్రాజెక్టు వద్ద కనిపించిన హెచ్చరిక బోర్డు 

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రాంగణంలో హెచ్చరిక బోర్డు లేకపోవడంతో సందర్శకుల నీటి సమీపంలో వెళ్లి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారని అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపించారు వీలైనంత త్వరలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి సందర్శకులు నీటి సమీపంలో వెళ్లకుండా తగ్గిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333