ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా

Jul 18, 2024 - 19:53
Jul 18, 2024 - 20:01
 0  21

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు .

జోగులాంబ గద్వాల 19 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-  అలంపూర్. చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశా కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే విజయుడు ని కలిసి వినతి పత్రం అందజేశారు.ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State