ప్రభుత్వ భూమి ని పరిరక్షించి, పేద ప్రజల ఇండ్లు నిర్మించండి
ఐజ తహసీల్దార్ కు వినతిపత్రం అందించిన
........ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉత్తనూర్ జయన్న
జోగులాంబ గద్వాల 11 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అయిజ. మండలం ఉత్తనూర్ గ్రామం లో 2008 సంవత్సరం ... సర్వే నెంబర్ 518 ఇందిరమ్మ కాలనీ పేరుతో....
గత ప్రభుత్వం ఇండ్లు నిర్మించింది, ఇట్టి ఇండ్లు నిర్మాణం చెయ్యగా
ఇంకా అందజా 10 గుంటలు మిగులు భూమి కలదు,
ఇట్టి భూమి ని ఉత్తనూర్ గ్రామానికి చెందిన పెత్త ందారులు వారి స్వార్థ స్వలాభాల కోసం,
అక్రమంగా గ్రామస్థులకు ఒక్కకరికి 4 లక్షల రూపాయల కు అమ్మి,
సొమ్ముచేసుకుని,అమాయకుల మోసం చేస్తున్నారు.
కావున ఇట్టి ప్రభుత్వ భూమి ని అన్యాక్రాంతం కాకుండా పరి రక్షించి,
ప్రభుత్వ, పేద ప్రజల అవసరతలకు ఉపయోగించాలని, తహసీల్దార్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది,